Breaking News

ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలపై రుణాలు ఇవ్వండి.బ్రాంచ్ మేనేజర్ కి పీఎసీఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు వినతి.

0 45

ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలపై రుణాలు ఇవ్వండి.

 నర్సీపట్నం బ్రాంచ్ మేనేజర్ కి పీఎసీఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు వినతి.

ఆర్ధికంగా వెనుకబడి ఉన్న గిరిజనులను ఆదుకోండి-పీఎసీఎస్ చైర్మన్ సూరిబాబు.


అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలపై తక్షణమే రుణాలు ఇప్పించాలని నర్సీపట్నం బ్రాంచ్ మేనేజర్ ఎస్.కె. నాయుడు ని సోమవారం పిఎసిఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు కలిసి వినతి పత్రాన్ని అందజేసారు.అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న గిరిజనులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ విధంగా చేయుట వలన సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుందని కొయ్యూరు పిఎసిఎస్ చైర్మన్ సుమర్ల సూరిబాబు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.