సోలాబు గ్రామంలో పూరిల్లు దగ్ధం. Uncategorized By agnews24x7 On Feb 19, 2022 0 52 Share విశాఖ జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్ర పాలెం పంచాయతీకి చెందిన సోలాబు గ్రామంలో పొత్తూరు జోగిరాజు ఇల్లు ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. సుమారుగా 50వేల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు వారు తెలిపారు. Related Posts అల్లూరి జిల్లా లోని ముఖ్య కేంద్రాల్లో కూడా ‘అన్న… సంక్షేమ పాలనకే పట్టం కట్టండి- కొయ్యూరు వైసీపీ నాయకులు కొయ్యూరు: జోరుగా వైసీపీ ఎన్నికల ప్రచారం