Breaking News
Browsing Category

Food

పెదబయలు: పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలని విద్యార్థులు,ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్.

అల్లూరి సీతారామరాజు జిల్లా(రిపోర్టర్:రాజు): పెదబయలు మండలం కోరవంగి గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయలేదని విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ జిల్లా…

కొయ్యూరు:నడింపాలెం,ఎం మాకవరం లో పోషణ వేడుకలు.

అల్లూరిసీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:చింతలపూడి సెక్టార్ పరిధిలోని నడింపాలెం,ఎం మాకవరంలో ఐసిడిఎస్ సిడిపిఓ విజయకుమారి ఆధ్వర్యంలో పోషణ వేడుకలు చేయడం జరిగింది.…

కొయ్యూరు: ముల్లుమెట్ట జీపీఎస్ పాఠశాల ను సందర్శించిన ఎంఈఓ.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు పంచాయితీ లోని ముల్లుమెట్ట జీపీఎస్ పాఠశాల ను ఈరోజు ఎంఈఓ రాంబాబు సందర్శించారు.పిల్లలు చదువు తీరును…

కొయ్యూరు సెక్టార్ పరిధిలో పోషకాహార మాసోత్సవ కార్యక్రమం.

(అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం): కొయ్యూరు సెక్టార్ పరిధి లోని బాలరేవులు ఘాటీపైనున్న అంగన్వాడీ కేంద్రంలో సీడీపీఓ విజయకుమారి ఆధ్వర్యంలో పోషకాహార…

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం.

అమరావతి:అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. *నేటి నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. *సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు…

రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం

సత్యసాయి జిల్లా: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలోని మొట్ట మొదటి…

ఇకపై రేషన్ షాపు వద్దనే బియ్యం పంపిణీ.

*ఇకపై రేషన్ షాపు వద్దనే బియ్యం పంపిణీ... *గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ పధకం కింద వాహనాల ద్వారా అందించే విధానం రద్దు చేసే దిశగా చర్యలు. *రేషన్ డీలర్ల కమీషన్…

త్రిపురాంతకం మండలం :756 బస్తాల అక్రమ రేషన్ బియ్యం పట్టివేత.

ప్రకాశం జిల్లా,త్రిపురాంతకం మండలం: రాజుపాలెం గ్రామంలో రహదారి పక్కన ఉన్న రైస్ మిల్లుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.దాడులలో సుమారుగా 756 బస్తాల అక్రమ…

సర్పంచ్ ముసిలినాయుడు చేతుల మీదుగా 2వ విడతగా పాలు,గుడ్లు,బాలామృతం అందజేత.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం: గుజ్జుమానుపాకలు అంగన్ వాడీ కేంద్రంలో ఈరోజు 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలకు,గర్భిణీలకు,బాలింతలకు 2వ విడతగా పాలు,…

జగనన్న గోరుముద్ద అమలు తీరును పరిశీలించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్

విశాఖపట్నం:రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం జగనన్న గోరుముద్ద అమలు తీరును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ…